సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్

byసూర్య | Thu, Sep 21, 2023, 04:08 PM

తెలంగాణలోని సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. 11వ వేజ్ బోర్డు అరియర్స్ కింద 39,413 మందికి రూ.1,450 కోట్లను విడుదల చేసింది. నేటి నుంచే కార్మికుల బ్యాంకు అకౌంట్ లలో డబ్బు జమ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఒక్కొక్కరికి సగటున దాదాపు రూ.3.70 లక్షలు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. త్వరలోనే దసరా, దీపావళి బోనస్ చెల్లింపులకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM