డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించిన మంత్రి

byసూర్య | Thu, Sep 21, 2023, 02:30 PM

నిరుపేద ప్రజలకు సీఎం కేసీఆర్ అన్నివిధాలా అండగా ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళను పంపిణీ చేస్తామని అన్నారు.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM