కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన బీసీ సేన నాయకులు

byసూర్య | Thu, Sep 21, 2023, 02:26 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని జడ్చర్ల పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, రజక సంఘం జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి తెలుగు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. రేసులో వీళ్లే? Wed, Oct 23, 2024, 03:02 PM
జగిత్యాలలో అసలైన కాంగ్రెస్ కుటుంబం తమదేనని వ్యాఖ్య Wed, Oct 23, 2024, 02:59 PM
జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని పొడిచి చంపిన నిందితుడు Wed, Oct 23, 2024, 02:54 PM
దేవరకద్ర: దివ్యాంగుల అసైన్‌మెంట్‌ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 02:32 PM
వనపర్తి: గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు Wed, Oct 23, 2024, 02:30 PM