బెటాలియన్ ను సందర్శించిన అదనపు డీజీపీ

byసూర్య | Thu, Sep 21, 2023, 11:52 AM

సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ను అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా బుధవారం సందర్శించారు. బెటాలియన్లో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ సంపు, ఏకలవ్య వెల్ఫేర్ కాంప్లెక్స్ ఆఫీసు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ షెడ్, మినీ గెస్ట్ హౌస్, నర్సరీలను ఆమె ప్రారంభించారు. బెటాలియన్ లోని బీటీసీ ట్రైనింగ్ సెంటర్, బెటాలియన్ మైన్ ఆఫీసు, ఫైరింగ్ రేంజ్ లను పరిశీలించారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM