మహిళా బిల్లుపై తమిళిసై ఏమన్నారంటే?

byసూర్య | Thu, Sep 21, 2023, 11:49 AM

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. రాజకీయ వారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు.. ప్రధాని చొరవ ముందు అదృశ్యమయ్యాయి. ప్రధానికి యావత్ భారతమంతా కృతజ్ఞత తెలుపుతోంది’’ అని ట్వీట్ చేశారు.


Latest News
 

కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM
హైడ్రా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు Fri, Oct 25, 2024, 07:55 PM
చుట్టూ నీళ్లు.. మధ్యలో కాటేజీలు, థ్రిల్లింగ్ టూరిస్ట్ స్పాట్ Fri, Oct 25, 2024, 07:54 PM
ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్ Fri, Oct 25, 2024, 07:53 PM
ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Fri, Oct 25, 2024, 07:53 PM