నేడు మన్సాన్ పల్లికి మంత్రి సబిత

byసూర్య | Thu, Sep 21, 2023, 10:50 AM

మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్ పల్లి గ్రామం సర్వే నెంబర్ 140లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రాలో ఎంపికైన లబ్ధిదారులకు ఇంటి పత్రాలను పంపిణీ చేయడానికి గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిలు హాజరవుతున్నారని తహసీల్దార్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతిని ధులు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM