నేడు కుత్బుల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

byసూర్య | Thu, Sep 21, 2023, 10:50 AM

ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లోని లబ్దిదారులకు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ళను పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.


Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM