దివ్యాంగులకు అండగా ప్రభుత్వం: మంత్రి సబితా

byసూర్య | Thu, Sep 21, 2023, 11:16 AM

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటోందని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం జల్ పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కు చెందిన దివ్యాంగ లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను మంత్రి అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.


Latest News
 

గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM
బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన Sat, Oct 26, 2024, 01:02 PM
పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM