అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Thu, Sep 21, 2023, 11:29 AM

పాల్వంచ పట్టణంలోని కరకవాగుకు చెందిన పిల్లి రవిశంకర్ పాలవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల బాధ తాళలేక మంగళవారం సాయంత్రం తన గేదెల షెడ్డులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM