84వ రోజు ప్రారంభమైన భట్టి పాదయాత్ర

byసూర్య | Thu, Jun 08, 2023, 12:18 PM

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్ర గురువారం నాటికి 84వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని పాతూరి తండా గ్రామం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

ఎన్నిక ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Mon, Apr 29, 2024, 12:28 PM
విద్యుత్ షాక్ తో మహిళ మృతి Mon, Apr 29, 2024, 12:25 PM
కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM