ఈ నెల 15న విద్యుత్ సమస్యలపై సమావేశం

byసూర్య | Thu, Jun 08, 2023, 12:45 PM

విద్యుత్ వినియోగదారుల ధీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15 న సమావేశం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీజీఆర్ఎస్ చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, వినియోగదారులు హాజరుకానున్నారన్నారు. ఈ నెల 15 న మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వినియోగదారులు పాల్గొని దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్ సమస్యలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


Latest News
 

దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM
తండాలలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు Thu, May 02, 2024, 04:30 PM
మహిళలు రాజకీయాల్లోకి రావాలి Thu, May 02, 2024, 04:29 PM