ఈ నెల 7,8 తేదీలలో వైకల్య నిర్ధారణ పరీక్షలు

byసూర్య | Wed, Jun 07, 2023, 01:14 PM

ఈనెల 7, 8 తేదీలలో దివ్యాంగులకు ఎంత శాతం వైకల్యం ఉందో నిర్ధారించే స్కానింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల సమన్వయకర్త రాధమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7, 8 తేదీలలో కోస్గి మార్కెట్ యార్డులో నిర్వహించే క్యాంపునకు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫోటోతో హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM