ధాన్యం తరలింపుకు లారీలను ఏర్పాటు చేసిన ఎస్ఐ

byసూర్య | Wed, Jun 07, 2023, 01:13 PM

బొంరస్ పేట మండల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా వరి ధాన్యం తరలిరావడంతో ధాన్యంను రైస్ మిల్లులకు తరలించేందుకు లారీల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై, ఆర్టిఏ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్తంగా రోడ్డుపై నిలబడి లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శంకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాలుగు లారీలను సమకూర్చారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM