నిడ్జింతలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

byసూర్య | Wed, Jun 07, 2023, 01:13 PM

కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో మంగళవారం పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రామ దేవతకు బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భక్తులు అమ్మవారికి కోడిపుంజులతో, మేకపోతులతో నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం సొంత ఇలాకాలో పంతం నెగ్గేనా..! Fri, May 17, 2024, 05:05 PM
జూరాలలో 2. 689 టీఎంసీల నీటి నిల్వ Fri, May 17, 2024, 04:59 PM
వేతన బకాయిలు చెల్లించాలని కార్మికుల నిరసన Fri, May 17, 2024, 04:54 PM
మతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన రాజేంద్రప్రసాద్ Fri, May 17, 2024, 04:46 PM
రెమ్యూనరేషన్ డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 04:40 PM