తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్య: కవితా

byసూర్య | Fri, Mar 24, 2023, 10:07 PM

తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాహుల్ గాంధీపై వేటు వేశారని బీజేపీ ప్రభుత్వంపై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఆమె ఖండించారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసే రాహుల్‌ గాంధీపై హడావుడిగా వేటు వేశారని కవిత ఆరోపించారు. తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రాహుల్‌ గాంధీపై వేటు వేశారని ఆక్షేపించారు.



Latest News
 

విద్యుత్ షాక్ తో ఆవు దూడ మృతి Mon, May 06, 2024, 03:58 PM
కేశవపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 03:54 PM
బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Mon, May 06, 2024, 03:52 PM
ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Mon, May 06, 2024, 03:51 PM
దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారు Mon, May 06, 2024, 03:44 PM