విద్యుత్ షాక్ తో ఆవు దూడ మృతి

byసూర్య | Mon, May 06, 2024, 03:58 PM

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో గుర్రాల రమేష్ రెడ్డికి చెందిన ఆవు దూడ మృతి చెందిందని సోమవారం బాధితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ గద్దె కిందికి ఉండడం వల్ల మేత కోసం వెళ్ళిన ఆవు దూడకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. దీంతో బాధితుడికి సుమారు 80 వేలు నష్టమని పేర్కొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM