దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారు

byసూర్య | Mon, May 06, 2024, 03:44 PM

గత ప్రభుత్వంలో నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పేరుతో స్థానిక బిఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్నారని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM