ఎమ్యెల్యే సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు

byసూర్య | Mon, May 06, 2024, 03:42 PM

జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలం నర్సింగరావు పల్లి గ్రామంలో బిచ్కుంద మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 200 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Latest News
 

24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM
ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు Sun, May 19, 2024, 10:04 AM
శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు Sun, May 19, 2024, 09:53 AM
ముస్తాబు అయిన నల్ల పోచమ్మ అమ్మవారు Sun, May 19, 2024, 09:49 AM