ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు

byసూర్య | Mon, May 06, 2024, 03:51 PM

నిజాంసాగర్ మండలంలోనినర్సింగరావు పల్లి గ్రామంలో బిచ్కుంద మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిసి ప్రదీప్ పటేల్, మండల అధ్యక్షుడు మల్లికార్జున్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM