పేద ముస్లిం లకు రేషన్ పంపిణీ

byసూర్య | Sat, Mar 18, 2023, 06:58 PM

రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంబాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ మహానంద చౌదరి అందించిన రేషన్ సరుకులను శనివారం ఎమ్మెల్సీ కోటి రెడ్డి పేద ముస్లిం మహిళలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దృక్పధం తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహానంద చౌదరి ఔదార్యం అభినందనీయం అన్నారు. ఈనెల 23 నుంచి రంజాన్ ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న వేళ పేదలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, శ్రీను, వహీద్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM