byసూర్య | Sat, Jul 27, 2024, 01:44 PM
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ శనివారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, విద్యార్థుల అస్వస్థత గురించి గురుకుల పాఠశాలలో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.