హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తాం: బోయ లింగాస్వామి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:55 PM

హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి హెచ్చరించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని డా. బి. ఆర్ అంబేద్కర్ భవనంలో ఎం. ఆర్. పి. ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్. సి వర్గీకరణ బిల్లు ను ప్రవేశ పెడతామని చెప్పి, 9 సంవత్సారాలు గడుస్తున్న చేయడం లేదని అన్నారు. ఏప్రిల్ 4 న లక్ష లాధి మందితో హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని అన్నారు. మార్చి 27 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎర్ర శంకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, బోయ శ్రావణ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM