హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తాం: బోయ లింగాస్వామి

byసూర్య | Sat, Mar 18, 2023, 06:55 PM

హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి హెచ్చరించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని డా. బి. ఆర్ అంబేద్కర్ భవనంలో ఎం. ఆర్. పి. ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ మండల కన్వీనర్ బోయ లింగాస్వామి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్. సి వర్గీకరణ బిల్లు ను ప్రవేశ పెడతామని చెప్పి, 9 సంవత్సారాలు గడుస్తున్న చేయడం లేదని అన్నారు. ఏప్రిల్ 4 న లక్ష లాధి మందితో హైదరాబాద్, విజయవాడ నగరాలను ముట్టడిస్తామని అన్నారు. మార్చి 27 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎర్ర శంకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, బోయ శ్రావణ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM