పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు

byసూర్య | Sat, Mar 18, 2023, 07:02 PM

మెదక్ జిల్లా రామయంపేటలో శుక్రవారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై విచ్చిన ఇద్దరు దుండగులు ఓ మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... రామాయంపేటలోని ఎస్‌బీఐ బ్యాంక్ దగ్గర ఒక మహిళ నిలబడి ఉంది. బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఆమె పక్కనే ఉండి ఎవరు లేని సమయం చూసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. కాగా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM