ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ భారీ సభ

byసూర్య | Wed, Jan 25, 2023, 11:55 AM

బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవలే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో మరో భారీ బహిరంగ సభ నిర్వహణకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈసారి హైదరాబాద్ వేదికగా సభను నిర్వహించనున్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM