కంటి వెలుగులో అందరూ పాల్గొనాలి: మంత్రి అలీ

byసూర్య | Wed, Jan 25, 2023, 12:00 PM

ఖైరతాబాద్ బుధవారం యం.యస్.మక్త కమ్యూనిటీ హాల్ లో రెండోవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ,మాజీ మంత్రి వర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి .ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశం లో ఏ రాష్ట్రం లేని విధంగా సీఎం. కేసిర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వైనయోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ జి. హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు హైమాద్ భాయ్, టోఫెల్, ఇంకా అనేక మంది బీ. ఆర్. యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Latest News
 

చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM