కంటి వెలుగులో అందరూ పాల్గొనాలి: మంత్రి అలీ

byసూర్య | Wed, Jan 25, 2023, 12:00 PM

ఖైరతాబాద్ బుధవారం యం.యస్.మక్త కమ్యూనిటీ హాల్ లో రెండోవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ,మాజీ మంత్రి వర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి .ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశం లో ఏ రాష్ట్రం లేని విధంగా సీఎం. కేసిర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వైనయోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ జి. హెచ్. యం. సి స్టాండింగ్ కమిటీ మెంబర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు హైమాద్ భాయ్, టోఫెల్, ఇంకా అనేక మంది బీ. ఆర్. యస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM