ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ భారీ సభ
byసూర్య |
Wed, Jan 25, 2023, 11:55 AM
బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవలే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో మరో భారీ బహిరంగ సభ నిర్వహణకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈసారి హైదరాబాద్ వేదికగా సభను నిర్వహించనున్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Latest News