ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ భారీ సభ

byసూర్య | Wed, Jan 25, 2023, 11:55 AM

బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవలే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో మరో భారీ బహిరంగ సభ నిర్వహణకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈసారి హైదరాబాద్ వేదికగా సభను నిర్వహించనున్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM