నా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంది ఆ నలుగురు : రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Nov 27, 2022, 12:11 PM

కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా తన నాయకత్వాన్ని నలుగురే వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నలుగురు   తప్ప మిగతా వారందరూ తన నాయకత్వాన్ని అంగీకరిస్తారని చెప్పారు. పార్టీలో అన్ని నిర్ణయాలూ అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తీసుకుంటారని, ఫలితాలు భిన్నంగా వస్తే అధ్యక్షుడే విఫలమయ్యారని అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ట్రస్టుకు సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటికి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని ఆరోపించారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM