ఆగస్టు 13 వరకు రైతుబీమా గడువు పెంపు

byసూర్య | Wed, Aug 10, 2022, 11:25 AM

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతుబీమా రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 13 సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రైతు బీమా కోసం ఏఈవోలను రైతులు సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. కొత్త దరఖాస్తులకు, బీమా రెన్యువల్‌కు ఈ నెల 1వ తేదీ వరకు తొలుత గడువు విధించారు. 3 రోజుల పాటు సైట్ తెరుచుకోక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.


 


 


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM