ఇంటింటా ఎగరాలి మువ్వన్నెల జాతీయ జెండ: ఉప్పల్ కార్పొరేటర్ రజిత

byసూర్య | Wed, Aug 10, 2022, 11:27 AM

ఉప్పల్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలల్లోని ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలని ఉప్పల్ కార్పొరేటర్ మందముళ్ల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా జెండా ప్రతి భారతీయ పౌరుడు ఆవిష్కరించాలనే నినాదంతో జాతీయ జెండాలను ఇళ్లపై ఎగుర వేయాలని వారు పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోనీ శ్రీరామ కాలనీ లో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఏఈ వసంత, కవిత, సోమ్ బాలమణి, బాయికాడి సత్తి రెడ్డి గారు , పాలడుగు లక్ష్మణ్, రామకృష్ణ , సల్ల ప్రభాకర్ రెడ్డి , అల్వాల్ భాస్కర్, రామ్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, బూత్కూరి మదన్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాఘవేందర్, సుమన్ రెడ్డి హనుమంత్, ముదిగొండ రవి, గుమిడెల్లి కిషోర్, పీటర్, సతీష్, నరేష్, సాయి, గిరి బచ్చ రామ్, బంటీ, సదా తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి Tue, Apr 16, 2024, 06:05 PM
మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష: ఎస్పీ Tue, Apr 16, 2024, 06:04 PM
రేపు కొత్తకోటలో సీతారాముల కళ్యాణోత్సవం Tue, Apr 16, 2024, 06:01 PM
కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి Tue, Apr 16, 2024, 05:40 PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు Tue, Apr 16, 2024, 05:38 PM