భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

byసూర్య | Sat, May 21, 2022, 12:57 PM

భార్య కాపురానికి రాలేదని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన చాకలి కొత్తింటి నడిపి సాయిలు(38) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా భార్య మౌనిక పుట్టింటికి వెళ్ళింది. నెలరోజులైనా తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM