భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
byసూర్య |
Sat, May 21, 2022, 12:57 PM
భార్య కాపురానికి రాలేదని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన చాకలి కొత్తింటి నడిపి సాయిలు(38) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా భార్య మౌనిక పుట్టింటికి వెళ్ళింది. నెలరోజులైనా తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Latest News