పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్

byసూర్య | Fri, May 20, 2022, 03:47 PM

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు పడుతున్నాయి. ఆ విద్యార్థులకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ శుభవార్త చెప్పారు. ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలో కొత్త ఒరవడి తెచ్చారు. వినూత్న నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM