వీర బ్రాహ్మంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

byసూర్య | Fri, May 20, 2022, 03:45 PM

ఖుత్భుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామ బ్రాహ్మం గారి గుట్టలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రాహ్మంద్ర స్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏమ్మెల్సీ మధుసూదనచారీ, ఏమ్మెల్యే కేపీ వివేకానంద, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, దేవాలయ కమిటీ సభ్యులు, తెరాస నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM