వీర బ్రాహ్మంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
byసూర్య |
Fri, May 20, 2022, 03:45 PM
ఖుత్భుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామ బ్రాహ్మం గారి గుట్టలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రాహ్మంద్ర స్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏమ్మెల్సీ మధుసూదనచారీ, ఏమ్మెల్యే కేపీ వివేకానంద, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, దేవాలయ కమిటీ సభ్యులు, తెరాస నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Latest News