20ఎకరాలు పామాయిల్ సాగుచేస్తున్నా:మంత్రి ఎర్రబెల్లి

byసూర్య | Tue, May 17, 2022, 06:22 PM

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఏపంట వేస్తే లాభం ఉంటుందో రైతులు ఆలోచించాలని కోరారు. వరి మినహా ఇతర పంటలు సాగుచేసిన రైతులంతా లాభపడ్డారని పేర్కొన్నారు. ఫామాయిల్ సాగు లాభదాయకమని, తాను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. ఎన్టీఆర్, కేసీఆర్ తనకు నచ్చిన ముఖ్యమంత్రులని పేర్కొన్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM