తెలంగాణ సెక్రటేరియట్‌లో 15 మందికి కరోనా

byసూర్య | Tue, Jan 18, 2022, 09:38 PM

తెలంగాణ సెక్రటేరియట్‌లో కూడా కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా పోలీసులు పై  విజృభించగా.. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్య విభాగాల్లో 15 మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలోని మూడు పీఎస్‌లతో పాటు మరో కరోనా సోకింది. కరోనా పాజిటివ్‌గా మారడంతో GAD ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా ఐసోలేషన్‌లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు


Latest News
 

రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు,,,కూలీ కుమారుడి ప్రతిభ Thu, May 02, 2024, 07:21 PM
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గ్రీన్ నెట్స్.. ఎంత ‘కూల్’ ఆలోచన! Thu, May 02, 2024, 07:18 PM
మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఆ 2 స్టేషన్లలలో ఎక్కేవారికే ఛాన్స్ Thu, May 02, 2024, 07:14 PM
'ఢిల్లీ దర్బార్' పేరుతో కాంగ్రెస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో.. ఇది మాత్రం నెక్స్ట్ లెవల్..! Thu, May 02, 2024, 07:11 PM
మా రక్తంలో అణువణువునా హిందుత్వం ఉంది.. బండ్ల గణేష్ Thu, May 02, 2024, 07:07 PM