byసూర్య | Tue, Jan 18, 2022, 09:35 PM
పోలీసులు అరెస్ట్ చేసిన సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వెంకటేశ్వరరావును ఈడీ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. 402 కోట్ల బ్యాంకు రుణాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలున్నాయి. 2018 సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకు రుణాలను నిందితులు బినామీ కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ కోర్టుకు హాజరయ్యారు. వెంకటేశ్వరరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.