రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

byసూర్య | Mon, Jan 17, 2022, 09:11 PM

అంద్రా - ఒరిస్సా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.70 లక్షల విలువైన  గంజాయిని పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ.2 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM