వరల్డ్ ఛాంపియన్ కి షాకిచ్చిన భారత ఆటగాడు

byసూర్య | Mon, Jan 17, 2022, 12:32 PM

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారత ఆటగాడు లక్ష్యసేన్ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌ లో వరల్డ్ ఛాంపియన్ సింగపూర్ ఆటగాడు లొహ్ కియన్ యూపై 24-21, 21-17 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు. ఇక పురుషుల డబుల్స్ ఫైనల్స్ లో సాత్విక్ సాయిరాజు -చిరాగ్ శెట్టి జోడి విజయం సాధించింది. ఇండోనేషియాకి చెందిన మహ్మద్-హెండ్రా జోడీని 21-16, 26-24 తేడాతో విజయం సాధించింది.

Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM