వరల్డ్ ఛాంపియన్ కి షాకిచ్చిన భారత ఆటగాడు
byసూర్య |
Mon, Jan 17, 2022, 12:32 PM
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారత ఆటగాడు లక్ష్యసేన్ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ ఛాంపియన్ సింగపూర్ ఆటగాడు లొహ్ కియన్ యూపై 24-21, 21-17 స్కోరు తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు. ఇక పురుషుల డబుల్స్ ఫైనల్స్ లో సాత్విక్ సాయిరాజు -చిరాగ్ శెట్టి జోడి విజయం సాధించింది. ఇండోనేషియాకి చెందిన మహ్మద్-హెండ్రా జోడీని 21-16, 26-24 తేడాతో విజయం సాధించింది.
Latest News