విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి

byసూర్య | Mon, Jan 17, 2022, 12:30 PM

ఖమ్మం జిల్లా: విద్యుత్ షాక్‌తో వలస కూలీ మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు స్థానిక మిర్చి తోటలో పనికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. కొవచ్చి చంద్రశేఖర్ సీతారాం(24)ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేయకుండా మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


Latest News
 

ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM