నేడు శ్రీవారి ఖజానాకు రూ. 10,15,323 ఆదాయం

byసూర్య | Mon, Oct 25, 2021, 08:35 PM

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు సోమవారం రూ.10,15,323 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,32,686, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వీఐపీ దర్శనాల ద్వారా 75,000, కైంకర్యాల ద్వారా 200, సుప్రభాతం ద్వారా 200, వేద ఆశీర్వచనం ద్వారా 2,064, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 7,600, టెంకాయల విక్రయం ద్వారా 36,000, వ్రత పూజలతో 37,500,


కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 25,200, ప్రసాద విక్రయం ద్వారా 4,63,300, వాహన పూజలతో 8,700, టోల్ గేట్ ద్వారా 1,020, అన్నదాన విరాళాల ద్వారా 15,217, సువర్ణ పుష్పార్చన ద్వారా 88,160, యాదరుషి నిలయం ద్వారా 49, 700, పాతగుట్ట నుంచి 29,210, గోపూజ ద్వారా 450 మొత్తంగా ఖజానాకు రూ.10,15,323 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.


Latest News
 

డీకే అరుణను కలిసిన నేతలు Mon, Apr 29, 2024, 01:11 PM
పెద్దపులి దాడిలో లేగదూడ మృతి Mon, Apr 29, 2024, 01:09 PM
ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించండి: ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:07 PM
ప్రభుత్వ అధికారినంటూ... సైబర్ నేరస్తుడిని అరెస్ట్ Mon, Apr 29, 2024, 01:04 PM
బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Mon, Apr 29, 2024, 12:43 PM