డీకే అరుణను కలిసిన నేతలు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:11 PM

ధన్వాడ మండలం హనుమాన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి డీకే ఆరుణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అన్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిటిసి ఉమేష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

రైలు పట్టాల ప్రక్కన మహిళ మృతదేహం Wed, May 15, 2024, 02:34 PM
వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు Wed, May 15, 2024, 02:31 PM
శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే Wed, May 15, 2024, 02:27 PM
తీన్మార్ మల్లన్నను గెలిపించాలి Wed, May 15, 2024, 02:26 PM
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 01:43 PM