బిజెపి హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:13 PM

బిజెపి హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందాయని పార్టీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఈడిగోనిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నుంచి ఉపాధి కూలీలకు నేరుగా వేతన సాయం అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బీమ్ సేన్ రావు, లక్ష్మణ్, నరసింహులు, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM