కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:16 PM

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జడ్పిటిసి తిర్మల్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లపు శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ షమీ, పట్టణాధ్యక్షుడు నయీమ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాల్ నర్సుతో పాటు పలువురు పార్టీలో చేరారు.


Latest News
 

ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి Wed, May 15, 2024, 12:23 PM
అరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి Wed, May 15, 2024, 12:18 PM
మల్కాజిగిరిలో బిజెపి గెలుస్తుంది: సుధా పటేల్ Wed, May 15, 2024, 12:14 PM
పోలీసు స్టేషన్ ఎదుట బీఆర్ఎస్, ఆదివాసీ నాయకుల ధర్నా Wed, May 15, 2024, 12:08 PM
చదివింది జనరల్ సర్జన్.. చేస్తుంది సిజేరియన్లు Wed, May 15, 2024, 11:59 AM