డాక్టరేట్ పట్టా పొందిన బస్వాపూర్ విద్యార్థి
byసూర్య |
Mon, Apr 29, 2024, 01:19 PM
భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక విద్యార్థి రసాయన విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు. గ్రామానికి చెందిన సముద్రాల రాజేంద్రప్రసాద్ గీతం విశ్వ విద్యాలయంలో రసాయన శాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించారు. రియో, రేజియో సెలెక్ట్ సితాసిస్ అనే అంశంపై ప్రొఫెసర్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో పరిశోధనలు చేసి యూనివర్సిటీలో సమర్పించారు. యూనివర్సిటీ అధికారులు ఆయనకు పిహెచ్డి ప్రధానం చేశారు.
Latest News