డాక్టరేట్ పట్టా పొందిన బస్వాపూర్ విద్యార్థి

byసూర్య | Mon, Apr 29, 2024, 01:19 PM

భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక విద్యార్థి రసాయన విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు. గ్రామానికి చెందిన సముద్రాల రాజేంద్రప్రసాద్ గీతం విశ్వ విద్యాలయంలో రసాయన శాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా సాధించారు. రియో, రేజియో సెలెక్ట్ సితాసిస్ అనే అంశంపై ప్రొఫెసర్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో పరిశోధనలు చేసి యూనివర్సిటీలో సమర్పించారు. యూనివర్సిటీ అధికారులు ఆయనకు పిహెచ్డి ప్రధానం చేశారు.

Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM