తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన... !

byసూర్య | Tue, Mar 31, 2020, 12:00 PM

కరోనా పాజిటివ్ కేసులపై కంట్రోల్ వస్తోంది కదా అనుకునే సమయంలో... ఢిల్లీ ప్రార్థనల అంశం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. మార్చి 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని సీఎం ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఏంటంటే "మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి #Coronavirus సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. ఢిల్లీలో మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మొత్తం 75 దేశాల నుంచి 8000 మంది దాకా ఈ ప్రార్థనలకు వెళ్లారు. వీళ్లలో ఒక్క తెలంగాణ నుంచే 280 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వారిలో ఆరుగురు ఆల్రెడీ కరోనా పాజిటివ్ లక్షణాలతో చనిపోవడం మరో పెద్ద షాక్ అయ్యింది. దీంతో... ప్రభుత్వం... తెలంగాణలో ఏయే జిల్లాల నుంచి ఎంత మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారో డేటా సేకరించింది. ఆ డేటాను పరిశీలిస్తే...
ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు :
హైదరాబాద్ 186
నిజామాబాద్ 18


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM