రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. టీఆర్ఎస్ కీలక నిర్ణయం

byసూర్య | Fri, Jan 24, 2020, 06:17 PM

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను శిబిరాల్లో ఉంచాలని భావిస్తోంది. అభ్యర్థులను రెండ్రోజుల పాటు క్యాంపుల్లో ఉంచాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. తెలంగాణలో రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఈ క్రమంలో, గెలిచిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల వలలో పడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు నిశ్చయించినట్టు తెలుస్తోంది.


Latest News
 

శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM
పార్కింగ్‌ విషయంలో గొడవ.. హోటల్ యజమాని దారుణ హత్య Sat, May 04, 2024, 08:31 PM