SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Fri, Jan 24, 2020, 05:34 PM
కరీంనగర్ లో పోలింగ్ గడువు ముగిసింది. క్యూలో నిలబడ్డ వారికీ ఓటువేసే అవకాశం ఉంది. మరో మూడు చోట్ల రీపోలింగ్ ముగుసింది. ఈ నెల 27న కరీంనగర్ ఫలితాలు వెలువడనున్నాయి. మ. 3 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైంది.