6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోరు 30/1

byసూర్య | Fri, Jan 17, 2020, 06:32 PM

ఆస్ట్రేలియా- భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా 6 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి వన్డే సెంచరీ వీరుడు వార్నర్ వికెట్ ను త్వరగా కోల్పోయింది. 15 పరుగులు చేసిన వార్నర్ షమీ బౌలింగ్ లో పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్ డౌన్ లో స్మిత్ వచ్చాడు.


 


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM