పండుగ వేళ చోరీ.. గొళ్లుమంటున్న 3 కుటుంబాలు

byసూర్య | Fri, Jan 17, 2020, 06:03 PM

సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చే సరికి వరుసగా మూడు ఇళ్లను గుల్ల చేశారు గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్​ సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి బస్తీలో వరుసగా మూడు ఇళ్లల్లోని 4.5 గ్రాముల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. తమ సొంతూళ్లలో సంక్రాంతి పండుగ సంబరాలు ముగించుకుని నగరంలోని ఇళ్లకు వచ్చేసరికి దొంగతనాలు జరిగాయని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

చల్లబడిన తెలంగాణ.. గాలిదుమారంతో వర్షాలు.. మరో 4 రోజులు ఇలాగే Sun, May 05, 2024, 08:28 PM
చిన్నారి మాటలకు కేటీఆర్ ఫిదా,,,ఓసారి కలవాలని ఉందంటూ ట్వీట్ Sun, May 05, 2024, 08:22 PM
ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం Sun, May 05, 2024, 08:18 PM
దేశమంతా తెలంగాణ హామీలు అమలు చేస్తాం: రాహుల్ గాంధీ Sun, May 05, 2024, 08:14 PM
డీకే అరుణను గెలిపిస్తే విమానంలో అక్కడికి తీసుకెళ్తా'.. కార్యకర్తలకు బీజేపీ నేత బంపరాఫర్ Sun, May 05, 2024, 07:43 PM