byసూర్య | Wed, Aug 21, 2019, 02:59 PM
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం మరోసారి కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్పై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కౌంటర్పై 28న వాదనలు జరగనున్నాయి.