byసూర్య | Wed, Aug 21, 2019, 03:02 PM
సిద్దిపేట జిల్లాలోని కోమటిబండలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల అమలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. అంతకంటే ముందుగా కోమటిబండలోని అటవీ ప్రాంత పునరుజ్జీవం పనులను సీఎం కేసీఆర్ బృందం పరిశీలించింది.